పోస్ట్‌లు

సెప్టెంబర్, 2012లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతీయం: వినాయక చవితి శుభాకాంక్షలుఓం శ్రీ గురుభ్యోన్నమఃఓం...

భారతీయం: వినాయక చవితి శుభాకాంక్షలుఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం... : వినాయక చవితి శుభాకాంక్ష లు ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే ద...
చిత్రం
వినాయక చవితి శుభాకాంక్ష లు ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా  శుక్లాంబరదరం విష్ణుం, శశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఏక దంతం మహాకాయం తప్త కాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణ నాయకం మౌంజీ కృష్ణాజినదరం నాగయజ్ఞోపవీతినం  బాలేందు శకలం మౌళా వందేహం గణనాయకం   చిత్ర రత్న విచిత్రాంగం చిత్రమాలా  విభూషితం కామరూప ధరం దేవం వందేహం గణనాయకం గజవక్త్రం సురశ్రేష్టం కర్ణ చామరభూషితం పాశాంకుశ ధరం దేవం వందేహం గణనాయకం మూషికోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే యోద్దుకామం మహా వీర్యం వందేహం గణనాయకం యక్ష కిన్నెర , గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకం అంబికా హృదయానందం మాతృభి పరివేష్టితం భక్తప్రియం మదొంమతం వందేహం గణనాయకం సర్వ విఘ్నహారం దేవం సర్వ విఘ్న వివర్జితం సర్వసిద్ది ప్రదాతారం వందేహం గణనాయకం గణాష్టకమిదం పుణ్యం యః పతేత్సతతం  నరః సిడ్డింటి సర్వ కార్యాని విద్యావాన్ ధనావాన్ భవేత్ ఇతి శ్రీ గణనాయకాష్టకం సంపూర్ణం అం

పతివ్రతా ధర్మం, ధర్మవ్యాధుడు.

  మార్కండేయ  మహా ముని ద్వారా తన సందేహాలను తీర్చుకుంటున్న ధర్మరాజు పతివ్రతల ప్రసంగం తీసుకు వచ్చి ఇలా అడుగుతాడు..   " మహా మునీ, ఇంద్రియాలు సహజంగా గెలవరానివి. అలాంటి ఇంద్రియాలు జయించి, మనస్సు స్వాధీనంలో వుంచుకుని, అహంకారం విడిచి పెట్టి భర్త శూశ్రూష చేసే స్త్రీ సర్వ లోకాలలోనూ వుత్తమురాలని భావిస్తాను. పతివ్రతల  చరిత్ర దుర్లబ  మైనది, ధర్మ సూక్ష్మాలు తెల్పేది కదా. అందు చేత పతివ్రతల ప్రభావం వినిపించండి ”  అని  అడుగుతాడు.. మరియు, “ కుమాళ్ళ కోసం తల్లి, తండ్రి వుభయులూ ఆయాసపడతారు. ఐతే, వారి ఇద్దరిలోనూ ఎవరి ఆయాసం అధికం? తల్లిదండ్రుల విషయంలో కుమారుడు ఎలాంటివాడు కావాలి ? ఒకడు హీన యోనిలో పుడతాడు. వాడు పరమ ధార్మికులు పొందే లోకాలు పొందాలంటే ఎలా నడుచుకోవాలి ? దయచేసి సెలవివ్వండి ”   అని అడుగుతాడు.. అప్పుడు మార్కండేయుడు ఇలా చెప్పాడు. . ” తొమ్మిది మాసాలు భద్రంగా గర్భం మోస్తుంది తల్లి.  ఎన్నో కష్టాలు సహిస్తుంది.   తుదకి ప్రాణం ఆటా, ఇటా   అన్న స్థితికి వచ్చి కుమారున్ని   కంటుంది. ఐతే, కొడుకు కోసం తపస్సులు, దానాలు చేస్తాడు తండ్రి. యజ్ఞాలు, యాగాలు , వ్రతాలు చేస్తాడు.దేవతల్ని, సాదువుల్నీ సేవిస